• Login / Register
  • Site Logo

    కేరళ ప్రభుత్వ ఎస్ఆఐర్ పిటిషన్పై శుక్రవారం విచారణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎస్‌ఐఆర్‌ను వాయిదా వేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బి.ఆర్‌.గవాయ్ ఎదుట ప్రస్తావించారు. ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకుంటామని ఆయన సూచించారు. నవంబర్‌ 4 నుండి డిసెంబర్‌ 4 వరకు జరగాల్సిన ఎస్‌ఐఆర్‌ని వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ […]

    The post కేరళ ప్రభుత్వ ఎస్‌ఆఐర్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment