పింఛన్లు, అంగన్వాడీల, ఆశ వర్కర్ల వేతనం పెంపుఉద్యోగులకు డీఏ..మహిళలు, యువతకు నెలకు రూ.1000 తిరువనంతపురం : బుధవారం దక్షిణభారతదేశంలో తుపాను కారణంగా విస్తారంగా వర్షాలు కురియగా, కేరళలో మాత్రం వరాల వర్షం కురిసింది. సామాజిక పింఛన్లతోపాటు ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ కార్మికులకు వేతనాలు పెంచుతూ విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాజిక సంక్షేమాన్ని పెంపొందిం చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన జరిగిన […]
The post కేరళలో వరాల వర్షం appeared first on Navatelangana.
Leave A Comment