• Login / Register
  • Site Logo

    కేరళకు రైతు కమిషన్ బృందం

    Rss వార్తలు

    స్వాగతం పలికిన వ్యవసాయ శాఖ అధికారులువతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఉద్యానవన పంటల సాగు, లాభాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రైతు కమిషన్‌ బృందం గురువారం కేరళకు వెళ్లింది. బృంద సభ్యులకు కేరళ వ్యవసాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందంలో కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, భవానీరెడ్డి, మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులున్నారు. కేరళలోని పళక్కాడ్‌ జిల్లాలోని ఎలేవంచేర్రి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల తోటలను కేరళ వ్యవసాయ […]

    The post కేరళకు రైతు కమిషన్‌ బృందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment