నవతెలంగాణ – బోనకల్ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు, శాంతి నిలయంలోనే మానసిక వికలాంగులకు మండల స్పెషల్ ఆఫీసర్ కడారు విజయభాస్కర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య బుధవారం స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. గత నెల 28వ తేదీన కేజీబీవీ పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినిలతో మాట్లాడారు. మీకు ఏమనా […]
The post కేజీబీవీ విద్యార్థినులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసుల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment