– 25మంది విద్యార్థినులతోపాటు.. నలుగురు ఇంటర్నల్ మార్క్ప్ వెరిఫికేషన్ సభ్యులకు అస్వస్థత– మెదక్ జిల్లా రేగోడ్లో ఘటననవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిమెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ వల్ల 25మంది విద్యార్థినీలతో పాటు ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్కు వచ్చిన నలుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పలువురు బాలికలకు వాంతులవడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం, రాత్రి ఎప్పటిలాగే పాఠశాల మెస్లో భోజనం చేశారు. అనంతరం […]
The post కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ appeared first on Navatelangana.
Leave A Comment