• Login / Register
  • Site Logo

    కేంద్ర బడ్జెట్ పై పీడీ పీబీ పార్ట్నర్స్ స్పందన

    Rss వార్తలు

    నవతెలంగాణ హైదరాబాద్: పీబీ పార్ట్‌నర్స్ కో-ఫౌండర్ ధ్రువ్ సరిన్(Dhurv Sarin) మాట్లాడుతూ.. “కేంద్ర బడ్జెట్ 2026-27 భారత అభివృద్ధిలో యువశక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. పేదలను, అణగారిన వర్గాలను దేశ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయాలనే గట్టి సంకల్పం ఇందులో కనిపిస్తోంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉపాధి వైపు అడుగులు వేస్తున్న సమయంలో, డిజిటల్ వ్యవస్థాపకత ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించే గొప్ప అవకాశం మనకు ఉంది. యువతకు సరైన నైపుణ్యాలు […]

    The post కేంద్ర బడ్జెట్ పై పీడీ పీబీ పార్ట్‌నర్స్ స్పందన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment