రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి ఘోర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్రెడ్డి ఘోర వైఫల్యం వల్లే తెలంగాణకు దక్కింది గుండు సున్న మిగిలింది మొండి చెయ్యి మాత్రమేనని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరకాలంగా తెలంగాణకు ఒక్క […]
The post కేంద్ర బడ్జెట్లో తెలంగాణ మరోసారి అన్యాయం appeared first on Navatelangana.
Leave A Comment