• Login / Register
  • Site Logo

    కేంద్ర బడ్జెట్లో ఇరిగేషన్కు రిక్తహస్తం

    Rss వార్తలు

    కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌లకు దక్కని జాతీయ హోదా రాష్ట్ర వినతులను పట్టించుకోని మోడీ సర్కార్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోకసభలో ప్రవేశ పెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నీటి పారుదల రంగానికి రిక్తహస్తమే దక్కింది. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని పలు మార్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా కల్పించాలని కోరింది. […]

    The post కేంద్ర బడ్జెట్లో ఇరిగేషన్‌కు రిక్తహస్తం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment