• Login / Register
  • Site Logo

    కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించండి

    Rss వార్తలు

    26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పోస్టర్‌ ఆవిష్కరణ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగా ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శన, ధర్నాలను నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి సాగర్‌, పాలడుగు భాస్కర్‌, ఆర్‌ వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. […]

    The post కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment