– నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.92 లక్షల కోట్లున్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఖజానా కలకలలాడుతోంది. ప్రజలను పన్నుల రూపంలో పిండేస్తున్న నిధులు రికార్డ్లను సృష్టిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.92 లక్షలకు చేరాయి. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 కాలంలో ఇక వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.7.19 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.6.62 లక్షల కోట్లుగా ఉంది. […]
The post కేంద్ర ఖజానా గలగల appeared first on Navatelangana.
Leave A Comment