తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలకు దెబ్బ తగులుతోంది. ‘సొమ్మొకరిది..సొకొకరిది’ అన్నట్టుగా ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నది. గత పదేండ్లుగా కత్తిగట్టి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సఖ్యత, సమన్వయానికి తూట్లు పొడుస్తున్నది. ఆర్ధిక వివక్షతను దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విపరీతంగా అమలు చేస్తున్నది. తాను చేసిన జీఎస్టీ చట్టాన్ని తానే ఉల్లంఘిస్తూ, పన్నులు అధికంగా చెల్లించే రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో […]
The post కేంద్రం వివక్ష appeared first on Navatelangana.
Leave A Comment