• Login / Register
  • Site Logo

    కృష్ణా, గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..! ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక జారీ, లోతట్టు ప్రాంతాలకు అలర్ట్

    Rss వార్తలు
    కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    Read More...

    Leave A Comment