• Login / Register
  • Site Logo

    కుష్టు వ్యాధికన్నా అపఖ్యాతే ఎక్కువ ప్రమాదకరం

    Rss వార్తలు

    ప్రొఫెసర్‌, డాక్టర్‌ భూమేష్‌ కుమార్‌ కటాకం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశాన్ని అనేక వ్యాధులు కుదిపేస్తున్నాయి. జబ్బుకన్నా ఎక్కువగా అపోహలే ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. చిన్నచిన్న కారణాలకే ప్రజలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కానీ, వ్యాధికన్నా మనిషిలో భయమే దానికి కారణం. అందుకే వ్యాధి వచ్చిన వారు డాక్టర్లను సంప్రదిస్తే అనేక విషయాలు చెబుతారు. చాలామంది వైద్యులు సమాజంలో వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.వ్యాధుల నివారణకు దినోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇదంతా […]

    The post కుష్టు వ్యాధికన్నా అపఖ్యాతే ఎక్కువ ప్రమాదకరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment