బీహార్ ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో న్యూఢిల్లీ : ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా ఎన్డీఏ నేతలు మతోన్మాద, కులతత్వ విద్వేషాలతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి సమీకరణ ఎత్తుగడుల ద్వారా ఎన్డీఏ లబ్ది పొందిందని పొలిట్బ్యూరో పేర్కొంది. దుర్మార్గమైన ఈ ఎత్తుగడకు కార్పొరేట్ మీడియా మరింతగా పెంచి పోషించి..మహాగట్బంధన్ లేవనెత్తిన ప్రజా సమస్యలను నితీశ్ సర్కార్ నీరుగార్చిందని విమర్శించింది. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు మరింత సమైక్యంగా కృషి చేసి వుండాల్సిందని బీహార్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది. […]
The post కుల, మతోన్మాద విద్వేషాలతో గెలిచారు appeared first on Navatelangana.
Leave A Comment