• Login / Register
  • Site Logo

    కుల్కచర్లలో దారుణం

    Rss వార్తలు

    ముగ్గురిని హత్య చేసి తానూ ఆత్మహత్యకుటుంబ కలహాలే కారణంఘటనా స్థలాన్ని పరిశీలించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ నవతెలంగాణ-కుల్కచర్లకట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు.. నిద్రలో ఉన్న వారిపై విచక్షణ కోల్పోయి ముగ్గురినీ అతికిరాతకంగా హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య(38) మహబూబ్‌నగర్‌ […]

    The post కుల్కచర్లలో దారుణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment