కుల, మతాంతర వివాహితులను..ఆదర్శ భారతీయులుగా గుర్తించాలిఆదర్శ దంపతుల అభినందన సభలో ఓయూ ప్రొఫెసర్ చింతకింది కాశీంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కులం, మతం వేళ్లూనుకొని ఉన్న కాలంలో కాషాయ కాలుష్యం ప్రేమికుల హక్కులపై మూకదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కులరహిత ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమా న్ని నిర్మించాల్సిన అవసరముందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ చింతకింది కాశీం పిలుపునిచ్చారు. తద్వారా మధ్యయుగాల కాలం నాటి మనస్తత్వం కలిగిన మనువాద శక్తులను ప్రతిఘటించి ప్రత్యామ్నాయ […]
The post కులరహిత ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాలి appeared first on Navatelangana.
Leave A Comment