టీఎస్ యుటిఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణనవతెలంగాణ – నెల్లికుదురు కుల గణన సర్వే విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని టి ఎస్ యు టి ఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ నెల్లికుదురు 12వ మండల మహాసభను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆ సంఘం మండల అధ్యక్షులు రంజిత్ కుమార్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశములో ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు […]
The post కులగణన సర్వే చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment