• Login / Register
  • Site Logo

    కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ఆలూర్ మండలంలోని మచర్ల గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లోక రామ్ రెడ్డి కుమార్తె నవ్య రెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్  మంగళవారం కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, నవ్య రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మండల బీజేపీ అధ్యక్షులు సుర శ్రీకాంత్, ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్, బిజెపి ఆలూర్ […]

    The post కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment