సైబర్ బాధితులకు రూ.25వేల పరిహారంవచ్చే ఏడాది జీడీపీ తగ్గొచ్చు : ఆర్బీఐ గవర్నర్ వెల్లడి ముంబయి : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయిస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో రెపోరేటును 5.25 శాతంగా నిర్ణయించారు. శుక్రవారం మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక […]
The post కీలక వడ్డీరేట్లు యథాతథం appeared first on Navatelangana.
Leave A Comment