మారంరెడ్డి నాగేశ్వరమ్మ… అక్షరం సమాజాన్ని చైతన్య పరచగలదని బలంగా నమ్మిన టీచర్. తెలుగు ఉపాధ్యాయురాలిగా మాతృభాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాను. తాను పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు. అనునిత్యం పిల్లల్ని చదువులో ప్రోత్సహిస్తూ వారిని సమాజ మార్పులో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఆదర్శ ఉపాధ్యాయురాలి పరిచయం నేటి మానవిలో… 1977లో నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలోని ఇంజేడు గ్రామంలో పుట్టాను. అమ్మ పుల్లమ్మ, నాన్న మారంరెడ్డి లక్ష్మిరెడ్డి. నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, […]
The post కాస్త సమయం దొరికినా రాస్తుంటా.. appeared first on Navatelangana.
Leave A Comment