నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో గల విశ్వబ్రాహ్మణుల దేవతలైన ఐదు సంవత్సరాల ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలుమన బీబీపేట గ్రామంలో ఈరోజు హై స్కూల్ పక్కన ఉన్న కాళికాదేవి కమటేశ్వర స్వాముల, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబలల ఆలయాలు నిర్మించి ఐదు సంవత్సరాల పూర్తవుతుండడంతో అట్టి దేవతల కళ్యాలాలను ఆదివారం నిర్వహించారు. ఈ కళ్యాణం విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిపించారు. ఈ కాళికాదేవి కమటేశ్వర స్వామి కళ్యాణానికి వస్తే మట్టెలు బీబీపేట మండల కేంద్రానికి చెందిన కమ్మరి […]
The post కాళికాదేవి కమటేశ్వర, వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణనికి పుస్తే మట్టెలు అందజేత appeared first on Navatelangana.
Leave A Comment