• Login / Register
  • Site Logo

    కాలుష్య కారకులే మెజారిటీ భారాన్ని మోయాలి !

    Rss వార్తలు

    మ్యునిచ్‌ భద్రతా సమావేశంలో నిర్మలా సీతారామన్‌మ్యునిచ్‌ : వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి దేశాల మధ్య విభిన్నమైన రీతిలో బాధ్యతల విభజన ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. కాలుష్యం ఎవరైతే సృష్టిస్తారో వారే చెల్లించాలనే సూత్రాన్ని ఇక్కడ అనుసరించాలన్నారు. మ్యునిచ్‌లో శనివారం జరిగిన ‘వాతావరణ భద్రత’ సమావేశంలో ఆమె ప్రసంగించారు. తీవ్ర స్థాయిలో కాలుష్య కారకాలకు కారణమయ్యే దేశాలు ఈ వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆందోళనలను పరిష్కరించడానికి ముందుకు […]

    The post కాలుష్య కారకులే మెజారిటీ భారాన్ని మోయాలి ! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment