• Login / Register
  • Site Logo

    కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం ప్రభుత్వం

    Rss వార్తలు

    ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలునవతెలంగాణ- భూపాలపల్లికేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను, నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని కొమురయ్య భవన్ లో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ జెండా ఎగరవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు […]

    The post కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం ప్రభుత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment