సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ..నవతెలంగాణ – మునుగోడుకార్మిక వర్గ హక్కుల సాధన కోసం కార్మికులందరూ సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం సత్యం ఫంక్షన్ హాల్ లో ఎర్రగోని లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల […]
The post కార్మిక వర్గ హక్కులకై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కండి… appeared first on Navatelangana.
Leave A Comment