నవతెలంగాణ- తుంగతుర్తికేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి అంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడా పెట్టుబడిదారులకు, ఈదేశ సంపదను అప్పజెప్పి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై అనేక […]
The post కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment