• Login / Register
  • Site Logo

    కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే దేశవ్యాప్త సమ్మె

    Rss వార్తలు

    – మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలినవతెలంగాణ – చండూర్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు సీపీఐయూ చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, […]

    The post కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే దేశవ్యాప్త సమ్మె appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment