”మాటలు కాదు, చేతలు చూడాలి” అంటారు పెద్దలు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెట్టి, చేతలతో వారి జీవితాలను మరింత కష్టతరం చేస్తోంది. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ ఈ ప్రభుత్వ ఆర్థిక విధానానికి మరో స్పష్టమైన సాక్ష్యం. ఈ బడ్జెట్ అవసరాల కోసం రూపొందినది కాదు, కార్పొరేట్ మూలధనం, కమ్యూనల్ రాజకీయాల కలయికలో తయారైన లెక్కల మాయాజాలం మాత్రమే. వారు తయారు చేసినదే ఆర్థిక మంత్రి […]
The post కార్పొరేట్-హిందూత్వ మాయాజాలం appeared first on Navatelangana.
Leave A Comment