• Login / Register
  • Site Logo

    కార్పొరేట్ శక్తుల చేతిలో భారత్

    Rss వార్తలు

    శాపంగా క్రోనీ క్యాపిటలిజమ్‌అసమానతల కొత్త శకంగా మోడీ పాలనప్రజల కంటే లాభాలకే ప్రాముఖ్యతమేధావులు, ఆర్థిక నిపుణుల ఆందోళన న్యూఢిల్లీ : భారత్‌కు క్రోనీ క్యాపిటలిజం ఒక శాపంగా మారింది. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్‌ శక్తులు దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు అండదండలు అందిస్తున్నాయి. ఫలితంగా దేశంలో స్వేచ్ఛా మార్కెట్‌ పోటీ దెబ్బ తింటున్నది. అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. పేదలు నిరుపేదలుగా.. సంపన్నులు అతి సంపన్నులుగా మారిపోతున్నారు. […]

    The post కార్పొరేట్‌ శక్తుల చేతిలో భారత్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment