విరామం లేని పని గంటలుఒత్తిడి, అలసటతో ఉద్యోగులు సతమతంమాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న వైనం న్యూఢిల్లీ : భారత కార్పొరేట్ రంగం ఇప్పుడు ఓ నిశ్శబ్ద విపత్తును ఎదుర్కొంటోంది. విపరీతమైన ఒత్తిడి, ఎంత చేసినా తరగని పని కారణంగా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు. ఇదో వృత్తిపరమైన సిండ్రోమ్ అని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. ఉద్యోగులకు విధి నిర్వహణ వ్యసనంగా మారిపోతోంది. వారు అందులోనే కూరుకుపోయి బయటికి రాలేకపోతున్నారు. పని ప్రదేశంలో తక్షణమే వ్యవస్థాగతమైన […]
The post కార్పొరేట్ రంగంలో నిశ్శబ్ద విపత్తు appeared first on Navatelangana.
Leave A Comment