బీహార్లోని బెగుసరాయ్ ఎన్నికల ప్రచారంలోప్రధానిపై రాహుల్ విమర్శలు బెగుసరాయ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోడీ భయపడటమే కాదు బడా వ్యాపారవేత్తల చేతిలో రిమోట్ కంట్రోల్గా మారారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. బీహార్లోని బెగుసరాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ జీఎస్టీ అమలు, పెద్దనోట్ల రద్దు వంటి మోడీ సర్కార్ నిర్ణయాలు చిన్న వ్యాపారులను దెబ్బతీసి బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాలను బలోపేతం చేస్తామని, కొత్త పరిశ్రమలను […]
The post కార్పొరేట్ల చేతుల్లో రిమోట్గా మోడీ appeared first on Navatelangana.
Leave A Comment