• Login / Register
  • Site Logo

    కార్పొరేట్ల కోసం లెక్కల మాయాజాలం

    Rss వార్తలు

    – కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నేడు నిరసనలు :అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌ కార్పొరేట్ల కోసం రూపొందించిన లెక్కల మాయాజాలమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. ఆ బడ్జెట్‌ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా నిరసనలు, ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన […]

    The post కార్పొరేట్ల కోసం లెక్కల మాయాజాలం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment