నవతెలంగాణ – పరకాల పరకాల ప్రాంత పేదల పెన్నిధి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రౌతు మనోహర్ 5వ వర్ధంతి వేడుకలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల చక్రపాణి కోరారు. పట్టణంలోని మనోహర్ స్తూపం వద్ద శుక్రవారం నిర్వహించే ఈ స్మరణ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. రౌతు మనోహర్ తన జీవితాంతం ఎర్రజెండా నీడన కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పోరాడారని […]
The post కామ్రేడ్ రౌతు మనోహర్ వర్ధంతిని జయప్రదం చేయండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment