• Login / Register
  • Site Logo

    కామారెడ్డి ఐడిఓసిలో వందేమాతరం గేయాలాపన

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డి భారత జాతీయ గీతం “వందేమాతరం” రచయిత  బంకిం చంద్ర చటర్జీ ఈ  గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  భారత ప్రభుత్వం ఆ ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కంప్లెక్స్ (ఐ  డి ఓ సి […]

    The post కామారెడ్డి ఐడిఓసిలో వందేమాతరం గేయాలాపన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment