• Login / Register
  • Site Logo

    కాపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన..

    Rss వార్తలు

    నవతెలంగాణ – కుభీర్ మండల కేంద్రమైన కుభీర్ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం మండల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బైంసా ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకనంద్ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చెందిన రైతులు తప్పనిసరిగా మార్కెట్ కు తీసుకువచ్చే ముందు కాపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ తరవాత ప్రభుత్వం కొనుగోళ్లు చేసే సీసీఐ […]

    The post కాపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment