గంజాయి మాఫియాపై కఠినంగా వ్యవహారించాలి : డీవైఎఫ్ఐనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కానిస్టేబుల్ సౌమ్య మరణానికి కారకులైన గంజాయి మాఫియా నిందితులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ మాట్లాడుతూ గంజాయి మాఫియా దాడులను అరికట్టాలనీ, అడ్డుకోబోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తమ వాహనంతో […]
The post కానిస్టేబుల్ సౌమ్య హంతకులను శిక్షించాలి appeared first on Navatelangana.
Leave A Comment