కాకినాడ జిల్లాలో విషాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి, ఇద్దరికి గాయాలు
వారంతా ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగులు. ఓ మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లారు. తిరిగి రాజమండ్రి వస్తున్నారు. ఈ సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అప్పటిదాకా సరదాగా గడిపిన ముగ్గురు అనంతలోకాలకు వెళ్లారు. మరో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగింది.
Leave A Comment