ఏడు ప్రధాన బ్యాంకులకు సింగరేణి సీఎండీ బలరామ్ విజ్ఞప్తినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద భీమా వర్తింపజేయాలని ఏడు ప్రధాన బ్యాంకులకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సే […]
The post కాంట్రాక్ట్ కార్మికులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయండి appeared first on Navatelangana.
Leave A Comment