నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రెవెన్యూ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది టైపిస్ట్ కం. కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖలో రెగ్యులర్ పోస్టుల నియామకం కోసం ఈ సిబ్బంది సర్వీసును నిలుపుదల చేయాలని […]
The post కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి : సీఐటీయూ appeared first on Navatelangana.
Leave A Comment