ప్రజా సంక్షేమమే మా ధ్యేయం – ఎమ్మెల్యే జారెప్రజా సమస్యలు పరిష్కారం మే మా లక్ష్యం – సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య నవతెలంగాణ – అశ్వారావుపేట ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేం అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ప్రజా సమస్యలు పరిష్కారం మే మా లక్ష్యం గా మేం పనిచేస్తున్నాం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం భారీ ర్యాలీ […]
The post కాంగ్రెస్ – సీపీఐ (ఎం) ఉమ్మడి అభ్యర్ధుల గెలుపు ఖాయం appeared first on Navatelangana.
Leave A Comment