• Login / Register
  • Site Logo

    కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత

    Rss వార్తలు

    సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీగా అవకాశం ఇచ్చాం.. అజారుద్దీన్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి ఇబ్బందేంటి?కిషన్‌రెడ్డికి దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలిమున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ ఏం అభివృద్ధి చేశారు?400 కోట్లతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేశాం : షేక్‌పేట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-సిటీబ్యూరో /జూబ్లీహిల్స్‌కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌, నికత్‌ జరీన్‌కు డీఎస్పీగా, అజారుద్దీన్‌కు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి […]

    The post కాంగ్రెస్‌ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment