సిరాజ్, నిఖత్ జరీన్కు డీఎస్పీగా అవకాశం ఇచ్చాం.. అజారుద్దీన్ను మంత్రిని చేస్తే కిషన్రెడ్డికి ఇబ్బందేంటి?కిషన్రెడ్డికి దమ్ముంటే జూబ్లీహిల్స్లో డిపాజిట్ తెచ్చుకోవాలిమున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారు?400 కోట్లతో జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేశాం : షేక్పేట్ కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నవతెలంగాణ-సిటీబ్యూరో /జూబ్లీహిల్స్కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్, నికత్ జరీన్కు డీఎస్పీగా, అజారుద్దీన్కు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అజారుద్దీన్కు మంత్రి […]
The post కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత appeared first on Navatelangana.
Leave A Comment