సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ నవతెలంగాణ-పాలకుర్తిప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల […]
The post కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు appeared first on Navatelangana.
Leave A Comment