నవతెలంగాణ – డిచ్ పల్లిహైదరాబాద్ లోని జుబ్లిహిల్స్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో 362, 363 బూత్ లలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఇందల్ వాయి మండల నాయకులు దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, మల్లేష్ ,ప్రశాంత్ గన్నరం తదితరులు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ […]
The post కాంగ్రెస్ నాయకుల ఇంటింటా ప్రచారం.. appeared first on Navatelangana.
Leave A Comment