నవతెలంగాణ – తిమ్మాజిపేటజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు సుల్తాన్ నగర్ డివిజన్ లో తిమ్మాజిపేట మండల సీనియర్ నాయకులు వివేక్ రెడ్డి ముబారక్ మదవులు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీ నగర్ 391 బూత్ లలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, […]
The post కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో గెలిపించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment