• Login / Register
  • Site Logo

    కాంగ్రెస్లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు

    Rss వార్తలు

    – మంత్రి పొంగులేటి సమక్షంలో చేరికనవతెలంగాణ -ఖమ్మంకొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ సీరపు సుగుణ, 13వ డివిజన్‌ […]

    The post కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment