• Login / Register
  • Site Logo

    కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వం

    Rss వార్తలు

    నవతెలంగాణ – సుల్తాన్ బజార్ కర్మనిష్ట, సమయపాలనను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని, ప్రగతి పథంలో పయనించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహా దారు డాక్టర్ కెవి రమణాచారి అన్నారు. యువభారతి, సాహితీ జోగీష సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమంలో భాగంగా 17వ సమావేశం ఆదివారం సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగిస్తూ కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వమని అన్నారు. […]

    The post కష్టజీవుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించేదే అభ్యుదయ కవిత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment