– లబ్ధిదారులందరికీ తులం బంగారం ఇవ్వాలినవతెలంగాణ – కమ్మర్ పల్లి వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులపై మంజూరు చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సంతకాలు చేశారు. వేల్పూర్(87), భీంగల్ (104), ఏర్గట్ల(32) మండలాలకు చెందిన మొత్తం 223 దరఖాస్తులపై ఆయన సంతకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం […]
The post కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులపై ఎమ్మెల్యే సంతకాలు appeared first on Navatelangana.
Leave A Comment