• Login / Register
  • Site Logo

    కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు..11 మంది జవాన్లకు గాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, IED బాంబులు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పుర్‌కు తరలించారు. ప్రస్తుతం రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 […]

    The post కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు..11 మంది జవాన్లకు గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment