• Login / Register
  • Site Logo

    కర్నూల్ బస్సు ప్రమాదం..19వాహనాలు తప్పించుకున్నాయ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున బస్సు తగలబడి 19 మంది సజీవదహనమైన ప్రమాదంపై పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ ఫుటేజిలను విశ్లేషిస్తున్నారు. శివశంకర్‌ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైన పది నిమిషాల తరువాత ట్రావెల్స్‌ బస్సు దాన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు. ఆ పది నిమిషాల సమయంలో సుమారు 19 వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించినట్లు తేల్చారు. వారిలో ఒక్కరు స్పందించి, ఆ వాహనాన్ని […]

    The post కర్నూల్ బస్సు ప్రమాదం..19వాహనాలు తప్పించుకున్నాయ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment