• Login / Register
  • Site Logo

    కర్నూలు ప్రమాదం కేసులో..వేమూరి యజమాని అరెస్ట్

    Rss వార్తలు

    రూ.10 లక్షల పూచీకత్తుపై విడుదల కర్నూలు: వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢకొీట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ లొసుగులున్నాయని.. సీటర్‌ వాహనాన్ని స్లీపర్‌గా మార్చినట్టు […]

    The post కర్నూలు ప్రమాదం కేసులో..వేమూరి యజమాని అరెస్ట్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment