ముగ్గురు మృతి : అమెరికా ప్రకటనవాషింగ్టన్ : కరేబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ స్మగ్లర్లపై అమెరికా సైన్యం మరో ప్రాణాంతక దాడి చేసిందని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ శనివారం ప్రకటించారు. ఈ నౌకను అమెరికాకు చెందిన ఉగ్రవాద సంస్థ నడుపుతోందని సోషల్మీడియా పోస్ట్లో పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. అయితే ఏ సంస్థ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అన్నారు. ఈ నౌక ఇతర నౌకల్లాగానే డ్రగ్స్ను స్మగ్లింగ్ చేస్తోందని తమ […]
The post కరేబియన్ సముద్ర జలాల్లో నౌకలపై సైన్యం దాడి appeared first on Navatelangana.
Leave A Comment